పేలుళ్లకు టైంబాంబులు వాడారు: చిదంబరం

పేలుళ్లలో 131 మంది గాయపడ్డారని, వారిలో 23 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన చెప్పారు. పేలుళ్లలో 17 మంది మరణించినట్లు ఆయన తెలిపారు. 31 నెలల్లో ముంబైలో ఇది రెండో ఘటన అని ఆయన అన్నారు. గాయపడినవారు 11 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు. దాడులకు సంబంధించి ముందస్తు సమాచారం లేదని ఆయన అన్నారు. ఏ సంస్థ కూడా దాడులకు తామే బాధ్యులమని ప్రకటించలేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతుందని ఆయన చెప్పారు. వదంతులు నమ్మవద్దని ఆయన చెప్పారు. పోలీసులు ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, అరెస్టు చేస్తే చెబుతారని ఆయన అన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications