బాబా ఒక్కరి చేతిలోనే బందీ: ఆదికేశవులు నాయుడు

కాగా ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా మహా సమాధి దర్శనానికి శుక్రవారం నుండి భక్తులను అనుమతించారు. మహాసమాధి దర్శనం సందర్భంగా ప్రశాంతి నిలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. రెండు నెలల పాటు నిపుణులు ప్రత్యేకంగా నిర్మించిన సత్య సాయి మహా సమాధిని వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గీతారెడ్డి, విహెచ్పి నేత అశోక్ సింఘాల్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications