వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి: విజయనిర్మల

వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు నీరుగారిపోయాయని ఆమె విమర్శించారు. రాజకీయాలు దిగజారాయని, రాజకీయాల్లో విలువలు పడిపోయాయని ఆమె అభిప్రాయపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజల కోసమే జీవించాడని, ప్రజల కోసమే మరణించాడని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు చాలా బాధేసిందని ఆమె అన్నారు. తాను, తన కుమారుడు నరేష్, భర్త కృష్ణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు ఆమె ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. నరేష్తో కలిసి ఆమె వైయస్ జగన్తో సమావేశమయ్యారు కూడా.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications