ఆజాద్కు ఝలక్: ఇప్పుడే చెప్పలేనని కెకె

అయితే ఆజాద్ మంగళవారం టి-కాంగ్రెసుకు నేతృత్వం వహిస్తున్న కె కేశవరావుకు ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. కెకెకు ఫోన్ చేసి తెలంగాణపై, రాజీనామాలపై చర్చించేందుకు ఢిల్లీ రావాల్సిందిగా ఆహ్వానించాడు. అందుకు కేశవరావు తాము ఢిల్లీ వస్తామని ఇప్పుడే మాట ఇవ్వలేమని, స్టీరింగ్ కమిటీలో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకొని నిర్ణయిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లు అధిష్టానం చుట్టూ తిరిగిన తెలంగాణ కాంగ్రెసు ప్రజా ప్రతినిధుల నుండి ఇలాంటి సమాధానాలు, వారిలో ఇలాంటి పట్టుదల ఉందని ఆజాద్ ఊహించి ఉండడు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications