రాజీనామాలపై ఆంధ్ర తెనాలికి తెలంగాణ నాగం

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే రాజీనామాలు చేశామని అన్నారు. స్పీకర్ ఎవరి ఒత్తిడులకు లొంగకుండా తమ రాజీనామాలు ఆమోదించాలని కోరారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్టం కొరకే తాము రాజీనామాలు చేసినట్లు చెప్పారు. మంగళవారం స్పీకర్ వస్తారని చెప్పారని అయితే ఇప్పటి వరకు రాక పోవడంతో తాము బైఠాయించామని చెప్పారు. మంగళవారం రాజీనామాలపై స్పష్టమైన నిర్ణయం రాని పక్షంలో బుధవారం తెనాలి వెళతామని చెప్పారు. కాగా నాగం జనార్దన్ రెడ్డితో పాటు జోగు రామన్న, హరీశ్వర్ రెడ్డి సైతం రాజీనామాలు ఆమోదించాలంటూ బైఠాయించారు. కాగా నాగం వర్గం సిఎస్ సదారంతో భేటీ అయింది.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications