హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రత్యేక తెలంగాణ వద్దంటున్న కరీంనగర్ వాసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ నినాదం పెద్ద ఎత్తున వినిపించే కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు సమైక్య నినాదం వినిపిస్తున్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవసరం లేదంటున్నాడు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే బావుంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. సమైక్య రాష్ట్రం ఉంటేనే ఎంతో అభివృద్ధి చెందుతుందంటున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు జోగు వెంకటేశ్వర్లు అనే యువకుడు గుంటూరు జిల్లాలో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు నిర్వహించిన సమైక్యాంధ్ర సభకు వెళ్లాడు.

ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు. తెలంగాణలో అధిక సంఖ్యాక ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారని అన్నాడు. ప్రత్యేక తెలంగాణ వస్తే ఏఢు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని, మంత్రులు అవుతారని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాయ మాటలు చెప్పి స్థానిక ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అబద్దాల తెలంగాణ తమకు అవసరం లేదన్నారు.

English summary
Karimnagar young Jogu Venkateshwarulu said that he do not want seperate Telangana. He blamed TRS chief K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X