నేనే గెలుస్తా అంటే అహంకారమే: వాసుకి సుంకవల్లి
హైదరాబాద్: తాను మిస్ యూనివర్స్ను సాధించి తీరుతానని మిస్ యూనివర్స్ ఇండియా-2011వాసుకి సుంకవల్లి గురువారం ఆశాభావం వ్యక్తం చేసింది. సెప్టెంబరులో జరిగే మిస్ యూనివర్సు పోటీలలో భారత్ తరఫున వాసుకి పాల్గొంటుంది. ఈ పోటీలో గెలిచేందుకు తన సర్వశక్తులు ఒడ్డుతానని ఆమె చెప్పింది. తాను మాత్రమే గెలుస్తానని చెప్పడం అహంకారమవుతుందని కూడా అంది. ముంబయి నుండి హైదరాబాదు వచ్చిన వాసుకి సుంకవల్లి విలేకరులతో మాట్లాడింది.
కాగా వాసుకి సుంకవల్లి ఐదు రోజుల క్రితం ముంబయిలో జరిగిన ఐయామ్ షి టైటిల్ను గెలిచిన విషయం తెలిసిందే. వాసుకి వయస్సు 26 ఏళ్లు. దక్షిణాది నుండి మిస్ యూనివర్సుకు వెళుతున్న మొదటి అమ్మాయి. ఈమె పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయి. బ్రెజిల్లో సెప్టెంబర్ 12న మిస్ యూనివర్సు పోటీలు జరుగుతాయి.
More From
-
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications