నేనే గెలుస్తా అంటే అహంకారమే: వాసుకి సుంకవల్లి
హైదరాబాద్: తాను మిస్ యూనివర్స్ను సాధించి తీరుతానని మిస్ యూనివర్స్ ఇండియా-2011వాసుకి సుంకవల్లి గురువారం ఆశాభావం వ్యక్తం చేసింది. సెప్టెంబరులో జరిగే మిస్ యూనివర్సు పోటీలలో భారత్ తరఫున వాసుకి పాల్గొంటుంది. ఈ పోటీలో గెలిచేందుకు తన సర్వశక్తులు ఒడ్డుతానని ఆమె చెప్పింది. తాను మాత్రమే గెలుస్తానని చెప్పడం అహంకారమవుతుందని కూడా అంది. ముంబయి నుండి హైదరాబాదు వచ్చిన వాసుకి సుంకవల్లి విలేకరులతో మాట్లాడింది.
కాగా వాసుకి సుంకవల్లి ఐదు రోజుల క్రితం ముంబయిలో జరిగిన ఐయామ్ షి టైటిల్ను గెలిచిన విషయం తెలిసిందే. వాసుకి వయస్సు 26 ఏళ్లు. దక్షిణాది నుండి మిస్ యూనివర్సుకు వెళుతున్న మొదటి అమ్మాయి. ఈమె పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయి. బ్రెజిల్లో సెప్టెంబర్ 12న మిస్ యూనివర్సు పోటీలు జరుగుతాయి.
More From
-
కవిత ఆశల పై కేటీఆర్ నీళ్లు, సెంటిమెంట్ అస్త్రం..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !!












Click it and Unblock the Notifications