గడ్కరీ కుమారుడి కంపెనీలో ఐటి శాఖ దాడులు

నిఖిల్ గడ్కరీకి చెందిన కంపెనీలో ఐటి శాఖ సోదాలు చేసిన విషయంపై బిజెపి నాయకులు మౌనం పాటిస్తున్నారు. ఇప్పుడు దానిపై తాము ఏమీ మాట్లాడదలుచుకోలేదని, మామూలుగా జరిగే వ్యవహారంలో భాగంగానే ఈ దాడులు జరిగి ఉంటాయని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ అన్నారు.












Click it and Unblock the Notifications