26కు చేరిన ముంబయి మృతుల సంఖ్య

కభూతర్ ఖానా, దాడర్ వద్ద సంభవించిన పేళుళ్లలో తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ గత సోమవారం మణికేశ్వర్ విశ్వకర్మ అనే కార్పెంటర్ మృతి చెందిన విషయం తెలిసిందే. గాయాలాపాలైన 22 మంది జే.జే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వీరిలో 6 పరిస్థితి ఆందోళణకరంగా ఉంది. హరికసంద్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11 మందిలో పులువురి పరస్థితి విషమించిందని అధికారుల తెలిపారు.












Click it and Unblock the Notifications