మంత్రాలయం సంప్రదాయాన్ని ఉల్లంఘించిన జగన్

వైఎస్ రాజశేఖర్రెడ్డి జీవించి ఉన్నంత వరకూ నోరుమెదపని వారంతా ఇప్పుడు ఆయనపై అభాండాలు వేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఓదార్పుయాత్రలో భాగంగా శనివారం ఆయన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో పర్యటించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి దయ వల్లే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో తెలుగుదేశం శాసనసభ్యుడు బాలనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
More From
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications