సమావేశాలకు వెళ్లేది లేదు: టి-కాంగ్రెసు ఎంపీలు

తాము చిత్తశుద్దితో రాజీనామాలు చేశామన్నారు. తాము రాజీనామాల ఆమోదం కోసం పట్టుబట్టాల్సిన అవసరం లేదన్నారు. రాజీనామాలపై స్పీకర్ మీరా కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆమె నిర్ణయం తీసుకున్న తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువడితే రాజీనామాల ఉపసంహరణలపై ఆలోచిస్తామనే లేదంటే వాటిపై ఆలోచించమన్నారు. రాజీనామాలపై రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. ఒకవేళ కేంద్రం నుండి అనుకూల ప్రకటన రాకున్నా తాము రాజీనామాలు ఉపసంహరించుకుంటే తెలంగాణలో పార్టీ పరిస్థితి ఆత్మహత్య సదృశ్యమే అవుతుందన్నారు.
స్పీకర్ నుండి తమకు పిలుపు రాలేదన్నారు. రాజీనామాలు తిరస్కరిస్తే తెలంగాణ కోసం ఉద్యమిస్తామని చెప్పారు. పార్లమెంటులో తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఈ భేటీలో ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, మందా జగన్నాథం, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, కె కేశవ రావు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications