జగన్తో కెసిఆర్ రాజకీయం చేస్తున్నారు: మోత్కుపల్లి

రాజకీయ స్వార్థం వదిలి పెట్టి అందరూ తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పని చేయాలని మరో నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. పార్లమెంటులో వెంటనే బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా టి-టిడిపి నాలుగు తీర్మానాలు ప్రవేశ పెట్టి వాటని ఏకగ్రీవంగా ఆమోదించింది. కేంద్రం వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టాలనేది మొదటి డిమాండ్. ముఖ్యమంత్రి మొండిగా వెళ్లకుండా 14ఎఫ్ రద్దు చేసిన తర్వాతనే ఎస్ఐ పరీక్షలు నిర్వహించాలనేది రెండో డిమాండ్. తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ మరోసారి రాజీనామాలు చేయాలనేది మూడోది. రాజీనామాలతో రాజ్యంగ సంక్షోభం సృష్టించాలనేది చివరి డిమాండ్.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications