వైయస్ జగన్ మంత్రాలయ ప్రవేశంపై రగడ

నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా వైయస్ జగన్ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని ఆయన విమర్శించారు. జగన్ భద్రతా సిబ్బంది, అనుచరులు బూట్లతోనే ఆలయంలోకి ప్రవేశించి నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. హిందూ మతంపై విశ్వాసం లేనంత మాత్రాన హిందూ మందిరాలను అపవిత్రం చేయడం జగన్కు తగదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications