వైయస్ మరణంతో ప్రగతి ఆగింది!: ప్రపంచ బ్యాంకు

నివేదికలోని ముఖ్యాంశాలు గనుక చూసినట్లైతే వైయస్ హయాంలో ప్రైవేటు రంగంలో గ్రామీణ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మంచి అభివృద్ధి సాధించారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన 20.15 లక్షల యువతకు 2006-07, 2008-09 మధ్య కాలంలో వివిధ రంగాల్లో స్వల్పకాలిక శిక్షణ ఇచ్చారు. ఇందులో 1.75 లక్షల మంది యువతకు వంద ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించారు. ఆయన మరణం తర్వాత యువతకు శిక్షణ, ఉద్యోగాలు కల్పన కార్యక్రమం గణనీయంగా తగ్గిపోయింది.
ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల కొనుగోళ్ల వ్యహారాల్లో అక్రమాలు, అవినీతిని నివారించేందుకు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ బిల్లును తీసుకువచ్చేందుకు వైయస్ అంగీకరించారు. ఆయన హయాంలోనే ముసాయిదా బిల్లు కూడా సిద్ధమైంది. ఆయన అనంతరం గతేడాది అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టినా.. ఆమోదించలేదు. వైయస్సార్ అకాల మృతితో రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉద్యమం నేపథ్యంలో ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించలేని పరిస్థితిలో ప్రభుత్వముంది. ఈ బిల్లును ఆమోదించడం ప్రభుత్వానికి పెద్ద సవాలే.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications