అధిష్టానం మాటకు ససేమీరా: డిప్యూటీ వద్దన్న షెట్టార్

కాగా ముఖ్యమంత్రి పీఠం కోసం యడ్యూరప్ప వర్గం సదానంద గౌడను ప్రతిపాదించగా, అనంతకుమార్ వర్గం జగదీష్ శెట్టార్ పేరును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. బిజెపి అధిష్టానం కూడా జగదీష్ కోసమే ప్రయత్నాలు చేసింది. బహిరంగ ఓటింగ్కు పలువురు అభ్యంతరాలు చెప్పడంతో పరిశీలకులుగా వచ్చిన అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్ రహస్య ఓటింగుకు ఓకే చెప్పడం ఓటింగులో సదానంద గౌడ 7 ఓట్ల ఆధిక్యంతో శెట్టార్పై గెలుపొందిన విషయం తెలిసిందే.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications