ముఖ్యమంత్రి కిరణ్ పదవికి గ్యారంటీ లేదు: కెటిఆర్

డిసెంబర్ 9న తెలంగాణకు అనుకూలంగా వచ్చిన ప్రకటనకు పార్టీల ఆందోళన కారణం కాదన్నారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు దీక్ష, లక్షలాదిగా మద్దతు పలికిన విద్యార్థులు, ఉద్యోగులు, తెలంగాణ ప్రజలే నాటి ప్రకటనకు కారణం అన్నారు. రాజీనామాలు చేసిన వారు వాటిని ఆమోదించుకుంటేనే తెలంగాణ వస్తుందని చెప్పారు. అవసరమైన పక్షంలో పార్టీని వీడేందుకు సైతం సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. తెలంగాణపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దేశాన్ని పాలిస్తున్న పార్టీ అధినేత్రిగా ఆమే బాధ్యత ఉందన్నారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications