ఇద్దరికి ప్రాణం పోసిన కవి 'మో' అవయవ దానం

వేగుంట మోహన్ ప్రసాద్ అవయవాలను దానం చేయాలని వేగుంట మోహన్ ప్రసాద్ చివరి కోరిక. ఆ మేరకు ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 2వ తేదీన అనుమతి ఇచ్చారు. కాలేయం, మూత్రపిండాల మార్పిడిని హైదరాబాదులోని గ్లోబల్ ఆస్పత్రి చేపట్టింది. కాగా, వేగుంట నేత్రాలను విజయవాడలోని స్వేచ్ఛ గోరా ఐ బ్యాంక్కు దానం చేశారు. వేగుంట మోహన్ ప్రసాద్ రాసిన నిషాదం రచనకు ఇటీవలే తణికెళ్ల భరణి అవార్డు లభించింది.












Click it and Unblock the Notifications