Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇద్దరికి ప్రాణం పోసిన కవి 'మో' అవయవ దానం

Vegunta Mohan Prasad
హైదరాబాద్: ప్రముఖ తెలుగు కవి వేగుంట మోహన్ ప్రసాద్ అవయవదానం ఇద్దరు వ్యక్తులకు కొత్త ఊపిరి పోసింది. వేగుంట మోహన్ ప్రసాద్ బుధవారం తెల్లవారు జామున విజయవాడలోని సురక్ష అస్పత్రిలో కన్ను మూశారు. ఆయన మోగా ప్రసిద్ధుడు. ఆయన దానం చేసిన కాలేయం ఓ 45 ఏళ్ల వ్యక్తి ప్రాణాలను కాపాడాయి. మూత్ర పిండాలు మరో 43 ఏళ్ల వ్యక్తికి జీవితంపై ఆశను రేపాయి. హైదరాబాదులోని ఈ వ్యక్తి ఏడాది కాలంగా మూత్రపిండాల మార్పిడి కోసం ఎదురు చూస్తున్నాడు.

వేగుంట మోహన్ ప్రసాద్ అవయవాలను దానం చేయాలని వేగుంట మోహన్ ప్రసాద్ చివరి కోరిక. ఆ మేరకు ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 2వ తేదీన అనుమతి ఇచ్చారు. కాలేయం, మూత్రపిండాల మార్పిడిని హైదరాబాదులోని గ్లోబల్ ఆస్పత్రి చేపట్టింది. కాగా, వేగుంట నేత్రాలను విజయవాడలోని స్వేచ్ఛ గోరా ఐ బ్యాంక్‌కు దానం చేశారు. వేగుంట మోహన్ ప్రసాద్‌ రాసిన నిషాదం రచనకు ఇటీవలే తణికెళ్ల భరణి అవార్డు లభించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+