ఇద్దరికి ప్రాణం పోసిన కవి 'మో' అవయవ దానం

వేగుంట మోహన్ ప్రసాద్ అవయవాలను దానం చేయాలని వేగుంట మోహన్ ప్రసాద్ చివరి కోరిక. ఆ మేరకు ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 2వ తేదీన అనుమతి ఇచ్చారు. కాలేయం, మూత్రపిండాల మార్పిడిని హైదరాబాదులోని గ్లోబల్ ఆస్పత్రి చేపట్టింది. కాగా, వేగుంట నేత్రాలను విజయవాడలోని స్వేచ్ఛ గోరా ఐ బ్యాంక్కు దానం చేశారు. వేగుంట మోహన్ ప్రసాద్ రాసిన నిషాదం రచనకు ఇటీవలే తణికెళ్ల భరణి అవార్డు లభించింది.
More From
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications