తెలంగాణపై చంద్రబాబు రాజనీతి చూపాలి: నాగం
కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలంగాణపై చర్చ జరుగుతున్న సమయంలో సభలో లేఖ పోవడం విచారకరమన్నారు. తెలంగాణ ఆత్మ బలిదానాల గురించి మాట్లాడని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఉద్యమం ఆపాలని చెప్పడం ఎంత వరకు సమంజసం అన్నారు. చిదంబరం తన వ్యాఖ్యల ద్వారా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఒక్క సీటు లేని బిజెపి తెలంగాణపై చర్చిస్తుంటే టిడిపి మౌనం వహించడం ఏమిటమన్నారు.
Comments
nagam janardhan reddy telangana chidambaram chandrababu naidu hyderabad నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ చిదంబరం చంద్రబాబు నాయుడు హైదరాబాద్
English summary
TDP suspended MLA Nagam Janardhan Reddy demanded today TDP chief Chandrababu Naidu stand on Telangana issue.
Story first published: Friday, August 5, 2011, 16:32 [IST]