కృష్ణా జిల్లాలో 15 నుంచి జగన్ ఓదార్పు యాత్ర
వైయస్సార్ మరణవార్తను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న 60 మంది కుటుంబాలను జగన్ పరామర్సిస్తారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జగన్ 1150 కిలోమీటర్లు ప్రయాణిస్తారని ఆయన అన్నారు. కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్ర ముగింపు సందర్భంగా విజయవాడలో భారీ బహిరంగ సభ జరుగుతుందని ఆయన చెప్పారు.
Comments
ys jagan ysr congress odarpu yatra krishna district vijayawada వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు ఓదార్పు యాత్ర కృష్ణా జిల్లా విజయవాడ
English summary
YSR Congress party president YS Jagan to takeup Odarpu Yatra in Krishna district from August 15.
Story first published: Saturday, August 6, 2011, 11:18 [IST]