యడ్యూరప్పకు లోకాయుక్త కోర్టు సమన్లు జారీ

యడ్యూరప్పపై, ఇతరులపై న్యాయవాది సిరాజిన్ బాషా లోకాయుక్త కోర్టుకు ప్రైవేట్ ఫిర్యాదు ఇచ్చారు. యడ్యూరప్ప అరకెరే గ్రామంలో 2.5 ఎకరాలను, బెంగుళూర్ దక్షిణ తాలూకాలోని దేవరచిక్కనహళ్లిలో 1.7 ఎకరాలను, బెంగుళూర్ తూర్పు తాలూకాలోని గెదలహళ్లిలో 1.21 ఎకరాలు డీనోటిఫై చేసినట్లు బాషా ఆరోపించారు. యడ్యూరప్ప ప్రాసిక్యూషన్కు గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ అనుమతి ఇచ్చిన తర్వాత బాషాతో పాటు మరో న్యాయవాది కెఎన్ బాలరాజ్ ఫిర్యాదులు చేశారు.












Click it and Unblock the Notifications