మంత్రి పదవుల కోసం గాలి బ్రదర్స్ లాబీయింగ్

అనంతకుమార్తో పాటు సీనియర్ బిజెపి నేత తమ అగ్రనేత ఎల్కె అద్వానీతో బుధవారం సమావేశమయ్యారు. కర్ణాటక వ్యవహారాలపై ఆయన మాట్లాడారు. తన అనుచరులకు కొంత మందికి సదానంద గౌడ మంత్రివర్గంలో చోటు దక్కేలా చూడాలని అనంత కుమార్ అద్వానీని కోరినట్లు సమాచారం. యడ్యూరప్ప కొలువులో పర్యాటక మంత్రిగా పనిచేసిన గాలి జనార్దన్ రెడ్డి కూడా ఢిల్లీలో మకాం వేశారు. తన అనుచరులకు మంత్రి పదవులు ఇప్పించుకోవడానికి ఆయన కూడా తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
లోకాయుక్త నివేదికలో చోటు చేసుకోవడంతో గాలి జనార్దన్ రెడ్డికి, ఆయన సోదరుడు కరుణాకర్ రెడ్డి, వారి అనుచరుడు శ్రీరాములుకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. మంగళవారంనాటి నుంచి సదానంద గౌడ ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన అద్వానీని, లోకసభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ను, రాజ్యసభ ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీని కలిశారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications