ఎమ్మార్పై క్రిమినల్ కేసుకు హైకోర్టు ఆదేశాలు

ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో ఎపిఐఐసి, రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యాయని హైకోర్టు విమర్సించింది. ప్రభుత్వ ధనం ఈ వ్యవహారంలో దుర్వినియోగమైందని అభిప్రాయపడింది. ఎమ్మార్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైకోర్టు సిబిఐ ఆదేశించింది. ప్రభుత్వోద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులుగా వ్యవహరించారని చురుకలు అంటించింది. హైకోర్టు తీర్పునకు ముందు కోర్టు వద్ద తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. హైకోర్టు హాల్ క్రిక్కిరిసిపోయింది. గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications