ఇప్పుడు రాకుంటే పాతాళానికి తొక్కేస్తారు: కెసిఆర్
ప్రత్యేక రాష్ట్రం ఇప్పుడు రాకుంటే మనల్ని సీమాంధ్ర నేతలు పాతాళానికి తొక్కేస్తారని అన్నారు. తెలంగాణ వచ్చే దాకా పోరాటం సాగిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ డ్రైవర్ను రాత్రికి రాత్రే కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీల నేతలు మరోసారి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
k chandrasekhar rao telangana rastra samiti telangana adilabad కె చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ అదిలాబాద్
English summary
TRS president K Chandrasekhar Rao suggested Telangana people about Telangana state. He warned CM Kiran Kumar Reddy to postpone SI exams.
Story first published: Thursday, August 11, 2011, 16:00 [IST]