శ్రీరామరాజ్యం నిర్మాతతో టిడిపి కార్యకర్తల ఘర్షణ

పార్టీతో సంబంధం లేకుండా ఆడియో విడుదల ఏర్పాట్లు జరుగుతున్నాయని సాయిబాబు చెప్ాపరు. అప్పటికే పాసుల పంపిణీలో అన్యాయం జరిగిందనే ఆరోపణ చేస్తున్న కార్యకర్తలను నిర్మాత మాటలు రెచ్చగొట్టాయి. పార్టీతో, అభిమానులతో సంబంధం లేకుండా ఈ వేడుక ఎలా చేస్తారంటూ ఆయనతో వాగ్వాదానికి దిగారు. వారి మాటలను నిర్మాత పట్టించకోలేదు. దీంతో వారు సాయిబాబును చుట్టుముట్టారు.
నిర్మాత ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఒకానొక దశలో నిర్మాతను నెట్టివేసే యత్నం చేశారు. దీన్ని గుర్తించిన సినీ ఆర్టిస్టు బాలాజీ సాయిబాబును హోటల్ గదిలోకి తీసుకెళ్లారు. కొద్దిసేపు ఏపీ టూరిజం ముఖద్వారం వద్ద ఆందోళనకారులు గేట్లు మూశారు. ఆ చుట్టు పక్కల ఉన్న ప్రచార ఫ్లెక్సీలను చింపేశారు. ఈ నిర్మాత అందరికీ స్వాగతం చెబుతున్నట్టు ఉన్న ఫ్లెక్సీని ఏపీ టూరిజం వద్ద నుంచి తీసుకువెళ్లి పారేశారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications