డిజిపి వెనుక స్పీకర్: పరేడ్ గ్రౌండులో ప్రోటోకాల్ వివాదం

కాగా స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా శాసన సభాపతి నాదెండ్ల మనోహర్, శాసనమండలి చైర్మన్ చక్రపాణిల వాహన శ్రేణిని పోలీసు అధికారులు పరేడ్ మైదానం వద్ద అడ్డుకొన్నారు. వీరి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డిజిపి) వాహనాన్ని వారు లోనికి అనుమతించారు. డిజిపి వాహనం లోనికి వెళ్లిన తర్వాత స్పీకర్, చైర్మన్ల వాహనాన్ని అనుమతించినట్లుగా తెలుస్తోంది. దీనిపై వివరాల కోసం మల్లు భట్టి విక్రమార్క సిఎస్ను ఆదేశించారు.












Click it and Unblock the Notifications