వైయస్ మృతి గురించి కిరణ్కు ముందే తెలుసు: రోజా

వైయస్సార్ మృతి వెనక కాంగ్రెసు హస్తం ఉందనే అనుమానాలున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ విశాఖపట్నంలో అన్నారు వైయస్సార్ మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగలేదని ఆయన విమర్శించారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇద్దరు అధికారులను బలి చేసి చేతులు దులుపుకోవడం సరికాదని ఆయన అన్నారు. వారిపై చర్యలు తీసుకుని వైయస్సార్ మృతి కేసును మూసివేద్దామనే ఆలోచన ప్రభుత్వం ఉన్నట్లు అర్థమవుతోందని ఆయన అన్నారు.
More From
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications