అవసరమైతే జగన్ను అరెస్టు చేస్తాం: సిబిఐ ప్రకటన

జగన్ ఆస్తులు, ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారాలకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు దరణి మిశ్రా తెలిపారు. గురువారంనాడు హైదరాబాదు, బెంగుళూర్, రాజ్కోట్, ఢిల్లీ, చెన్నై, కోల్కత్తా, ముంబైల్లో సోదాలు జరిగాయని, రేపు కూడా సోదాలు కొనసాగుతాయని సిబిఐ చెప్పింది.
వైయస్ జగన్ రెడ్డిపై 120బి, 420, 409, 477(ఎ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ధరణి మిశ్రా చెప్పారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో అధికారులు బిపి ఆచార్య, పార్థసారథి రెడ్డిలపై కేసులు నమోదు చేశారు. జగన్పై నమోదు చేసిన కేసుల్లో మనీ లాండరింగ్, కుట్ర, ప్రజాధనం దుర్వినియోగం వంటి అభియోగాలున్నాయి. కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సిబిఐ వర్గాలు చెప్పాయి.
More From
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications