జగన్ కేసులో మరిన్ని సంస్థలపై దాడులు: లక్ష్మీ నారాయణ
ఆ ఖాతాల లావాదేవీలను నిలిపి వేయాలని బ్యాంకు అధికారులను సిబిఐ లేఖ ద్వారా కోరినట్లు తెలుస్తోంది. తమ సోదాలకు ఆ ఖాతాలు ఉపయోగపడతాయని వాటి లావాదేవీలను వెంటనే నిలిపి వేయాల్సిందిగా కోరినట్లు సమాచారం. కాగా జగన్ ఆస్తులపై సిబిఐ తమ దాడులను రెండో రోజు కొనసాగిస్తోంది. ఖమ్మం జిల్లాలోని బయ్యారం గనుల కార్యాలయంలో, నల్గొండ జిల్లాలోని మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డికి చెందిన హరిత ఫెర్టిలైజర్స్ కార్యాలయాలతో పాటు పలుచోట్ల సిబిఐ దాడులు నిర్వహిస్తోంది.
Comments
laxmi narayana ys jagan cbi probe ravindranath reddy anil kumar hyderabad లక్ష్మీ నారాయణ వైయస్ జగన్ సిబిఐ దర్యాఫ్తు రవీంద్రనాథ్ రెడ్డి అనిల్ కుమార్ హైదరాబాద్
English summary
CBI DG Laxmi Narayana said today that they may search in new institution also. He said searches are going on, it will take time.
Story first published: Friday, August 19, 2011, 13:44 [IST]