సిబిఐ సోదాలు, ఈనాడు రామోజీపై సాక్షి డైలీ ఫైర్

తాజా పరిణామాలు ఈటీవి - 2వారిలో, ఆ చానెల్ యజమాని రామోజీరావులో కొత్త ఉత్సాహం నింపినట్టున్నాయని, భారీ బహిరంగ సభలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేయని ఈటీవీ2 సిబిఐ సోదాలు జరిగిన పలు చోట్ల నుంచి ప్రత్యక్ష ప్రసారాలు చేయడం ఇందుకు నిదర్శనమని సాక్షి డైలీ తన వార్తాకథనంలో వ్యాఖ్యానించింది. జగన్ను టార్గెట్ చేసుకుని గతంలో ఈటీవి2 ప్రసారం చేసిన వార్తాకథనాలను కూడా గుర్తు చేసింది. క్యాంటిన్కు చెందిన ఖాళీ గిన్నెలను కూడా కీలక డాక్యుమెంట్లుగా ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి వర్ణించిందని వ్యాఖ్యానించింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆ చానెల్ బురద చల్లుతూనే ఉన్నదని విమర్సించింది.
జర్నలిజంలో ఎవరూ వాడని పదాలను అలవోకగా వాడగలిగే సత్తా ఉన్న స్టూడియో - ఎన్ ఉచ్చు బిగిసిందంటూ కథనాలు ప్రసారం చేసిందని, ఏ పదానికి ఏ అర్థమో కూడా తెలియని ఈ చంద్రబాబు చానెల్ గురువారం ఉదయం నుంచి జగన్పై బురద చల్లడంలో నిమగ్నమైందని సాక్షి విమర్సించింది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications