బిల్లు తెల్చే వరకు రామ్లీలా మైదానంలోనే: అన్నా

స్వాతంత్ర్యం వచ్చి 64 ఏళ్లు గడిచినా పూర్తి స్వేచ్ఛ అనుభవించలేకపోతున్నామని ఆయన అన్నారు. పోరాటం ముగిసిపోలేదని, ఇప్పుడే ప్రారంభమైందని ఆయన అన్నారు. అన్నా కోసం నిరీక్షిస్తున్నవారు దైవానికి ప్రార్థనలు చేశారు. భారత్ యావత్తూ అన్నా అంటూ నినాదాలు చేశారు. తీహార్ జైలు నుంచి ఆయన రాజ్ఘాట్కు ఊరేగింపుగా వెళ్లారు. వర్షం వల్ల ఊరేగింపు వేగంగా సాగలేదు. మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన తర్వాత ఊరేగింపు అమర్ జవాన్ జ్యోతి, ఇండియా గేట్ మీదుగా రామ్లీలా మైదానికి చేరుకుంది.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications