ఇంటికో మనిషి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

నల్లధనాన్ని బయటకు తీసి దేశంలోని పిల్లల చదువుకు, పేదల ఖర్చుకు వినియోగించాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి నిర్మూలన కోసం యువత ముందుండాలన్నారు. అవినీతి నిర్మూలించడానికి కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. ఇంటికో మనిషి ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. గ్రామగ్రామానికి ఉద్యమాన్ని తీసుకు వెళ్లాలన్నారు. తాజా పరిస్థితి చూస్తుంటే ఇందిరాగాంధీ అత్యయిక పరిస్థితిని గుర్తుకు తెస్తోందని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వారిని అడ్డుకోవడం సరికాదన్నారు.
More From
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications