వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాట కోసం ఎందాకైనా వెళ్తా: వైయస్ జగన్
ప్రజలతో మమేకమయ్యారు కాబట్టే తన తండ్రి సువర్ణ పరిపాలన అందించగలిగారని ఆయన అన్నారు. వైయస్సార్ను చూసి నేర్చుకోవాలని ఆయన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు సూచించారు. తనను, తన తల్లిని ఎదుర్కోనేందుకు టిడిపి, కాంగ్రెసు చేస్తున్న నీచమైన రాజకీయాలను దేవుడు చూస్తున్నాడని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని ప్రస్తుత ప్రభుత్వం రైతును రోడ్డున పడిసేదందని ఆయన అంతకు ముందు జి. కొండూరు సభలో అన్నారు. వైయస్ పాలనలో ప్రతి రైతు సోదరుడికి భరోసా ఉండేదని ఆయన అన్నారు. మొదటిసారిగా రైతు సమ్మె చేసే పరిస్థితులు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయని, ఎందుకిలా జరిగిందని అడిగే నాథుడు లేకుండా పోయాడని ఆయన అన్నారు.
Comments
English summary
YSR Congress party president YS Jagan said that he will not take back his steps and he prepared to face ant trouble.
Story first published: Monday, August 22, 2011, 12:50 [IST]