జగన్ ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫోన్ చేస్తున్నారు: ఆనం
జగన్ ఆస్తుల పైన జరుగుతున్న సిబిఐ దాడుల నుండి ప్రజల దృష్టి మరల్చడానికే జగన్ వర్గం శాసనసభ్యులు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వారు తమ రాజీనామాలను స్పీకర్కు ఇవ్వలేదని గుర్తు చేశారు. సిబిఐ దర్యాఫ్తును ఆపేందుకు రాజీనామాల పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఆస్తులపై విచారణ జరిగి నిజాలు తెలియాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాజీనామాలు చేసిన కొందరు ఎమ్మెల్యేలకు జగన్తో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని విమర్శించారు. జగన్ పక్కనే ఆయన అనుకూల శతృవులు ఉన్నారన్నారు.
Comments
anam vivekananda reddy ys jagan cbi probe ys rajasekhar reddy hyderabad ఆనం వివేకానంద రెడ్డి వైయస్ జగన్ సిబిఐ దర్యాఫ్తు వైయస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్
English summary
Sri Potti Sriramulu Nellore district MLA Anam Vivekananda Reddy blamed YSRC party president YS Jaganmohan Reddy camp mlas.
Story first published: Tuesday, August 23, 2011, 14:40 [IST]