వైయస్ జగన్పై రామోజీరావు ఈనాడు వార్ తీవ్రం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో వైయస్ సెంటిమెంటు పండలేదని, యువ ఎమ్మెల్యేలు పలకడం లేదని రాసింది. కాంగ్రెసు నుంచి కనీస సంఖ్యలో ఎమ్మెల్యేలను లాగలేకపోయిన వైయస్సార్ కాంగ్రెసు చివరికి ఒక్కో ఎమ్మెల్యే మీద పది కోట్లకు పైగా రూపాయలు కుమ్మరించేందుకు సిద్ధపడిందని కాంగ్రెసు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయని ఈనాడు రాసింది. గతంలో తమతో సన్నిహితంగా మెలిగినవారిపై రెండు, మూడు రోజులుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గాలు దృష్టి పెట్టాయని రాసింది. అయితే, డబ్బులతో ప్రలోభ పెడుతున్నారనే ఆరోపణల్ని ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన జగన్ వర్గం నేతలు శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఖండించినట్లు కూడా ఈనాడు దిపత్రిక రాసింది. కర్నూలు, అనంతపురం, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, రంగారెడ్డి తదితర జిల్లాలోని కొందరు శాసనసభ్యులతో జగన్ వర్గం నేతలు మాట్లాడినట్లు రాసింది.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications