గొంతు నొప్పితో బాధపడుతున్న వైయస్ జగన్

ప్రజలు పెద్ద యెత్తున వస్తుండడంతో గ్రామాల్లో ఓదార్పు యాత్ర ఆలస్యమవుతోంది. విశ్రాంతి తీసుకోకుండా ఆయన పర్యటిస్తున్నారు. ఇటీవల ఆయన జోరువానలో రాత్రి పూట ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సోమవారం సాయంత్రం ఆయనకు గొంతు నొప్పి ఎక్కువైంది. దీంతో ఆయన కొన్ని గ్రామాల పర్యటనను వాయిదా వేసుకుని బసకు వెళ్లారు.












Click it and Unblock the Notifications