జగన్ ఆడిటర్కు నోటీసులు: ప్రశ్నించనున్నసిబిఐ

జగతి ఆడిటర్ ఆయనే కావడంతో కంపెనీలో పెట్టుబడులు ఎవరెవరు పెట్టారు? ఎంతెంత పెట్టారు? పెట్టుబడులు ఎలా వచ్చాయి? ఎలా వెళ్లాయి? తదితర అంశాలపై జగతి ఆడిటర్ను విచారించే అవకాశాలు ఉన్నాయి. ఆడిటర్ విచారణ ద్వారా జగతి కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారు ఏమైనా లబ్ధి పొందారా? అనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా మంగళవారం వ్యక్తిగతంగా ఇద్దరిని సిబిఐ అధికారులు విచారించారు.












Click it and Unblock the Notifications