జగన్ ఆడిటర్కు నోటీసులు: ప్రశ్నించనున్నసిబిఐ

జగతి ఆడిటర్ ఆయనే కావడంతో కంపెనీలో పెట్టుబడులు ఎవరెవరు పెట్టారు? ఎంతెంత పెట్టారు? పెట్టుబడులు ఎలా వచ్చాయి? ఎలా వెళ్లాయి? తదితర అంశాలపై జగతి ఆడిటర్ను విచారించే అవకాశాలు ఉన్నాయి. ఆడిటర్ విచారణ ద్వారా జగతి కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారు ఏమైనా లబ్ధి పొందారా? అనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా మంగళవారం వ్యక్తిగతంగా ఇద్దరిని సిబిఐ అధికారులు విచారించారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications