అన్నా హజారే విజయం: రేపు నిరాహార దీక్ష విరమణ

లోకసభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభ కూడా తీర్మానాన్ని ఆమోదించింది. లోక్రపాల్ తీర్మానం ఆమోదాన్ని తాము ఆహ్వానిస్తున్నట్లు టీమ్ అన్నా సభ్యురాలు కిరణ్ బేడీ చెప్పారు. కేంద్రంలో పటిష్టమైన లోక్పాల్ను, రాష్ట్రాల్లో లోకాయుక్తలను ఏర్పాటు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులను లోక్పాల్, లోకాయుక్తల పరిధిల్లోకి తెస్తారు. టైమ్లైన్తో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్స్ చార్టర్స్ ఉంటాయి.
అన్నా హజారేకు ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ లేఖ కూడా రాశారు. తీర్మానం ఆమోదం తర్వాత అన్నా హజారే రామ్లీలా మైదానంలో తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. తాము సగం విజయం మాత్రమే సాధించామని, ఇది ప్రజా విజయమని ఆయన అన్నారు. గత 12 రోజులుగా దీక్ష చేస్తున్న అన్నా హజారే రేపు ఆదివారం ఉదయం పది గంటలకు విరమిస్తారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications