12 రోజుల దీక్షను విరమించిన అన్నాహజారే

దీక్ష విరమణ అనంతరం అన్నా మాట్లాడారు. జన్ లోక్పాల్ బిల్లు విజయం దేశ ప్రజల విజయం అన్నారు. విజయానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అంతకు ముందు - అన్నాకు మద్దతుగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్టు కేజ్రీవాల్ చెప్పారు. పార్లమెంటులో అన్నాకు మద్దతు ఇచ్చిన పార్టీలకు, నేతలకు, అలాగే అన్నా షరతులు అంగీకరించిన ప్రధాని మన్మోహన్ సింగ్కు సైతం ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశ విదేశాల నుండి సైతం అన్నాకు మద్దతు లభించిందన్నారు.
ఎన్నికల సంస్కరణలు అవసరమని అన్నా హజారే అన్నారు. రైతు సమస్యలు కూడా ఉననాయని ఆయన అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన యువతకు ధన్యవాదాలు తెలిపారు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజల సమస్యలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఇండియా గేట్ వద్ద విజయోత్సవ సంబరాలు జరుగుతాయి. రామ్లీలా మైదానంలో పండుగ వాతావరణం నెలకొని ఉంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications