రాజీవ్ గాంధీ హంతకులకు ఉరిశిక్ష అమలు నిలిపివేత

తమ ఉరి శిక్ష నిలిపి వేయడంతో పాటు, రద్దు చేయాలనరి నిందితులు పెరారి వలన్, శాంతిన్, మురుగన్ కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. వీరి తరుపున రాంజఠ్మలానీ విదిస్తూ....రాజీవ్ హత్య కేసులో ఈ ముగ్గురు ఇప్పటికే 21 సంవత్సరాలగా జైలు శిక్ష్ అనుభవిస్తున్నారని, ఇది జీవిత ఖైదు కంటే ఎక్కువ అని, ఒక కేసులో నిందితులకు ఒకే శిక్ష ఉండాలి..ఉరిశిక్ష అమలు చేయడం ద్వారా వారికి రెండు శిక్షలు అమలు చేసినట్లవుతుందని వాదించారు.
తమకు ఉరిశిక్ష్ అమలు చేయాలని నిందితులు 1991లో ఒకసారి, 2009లో ఒకసారి రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటీషన్ పెట్టుకున్నారు. నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతి ఇన్ని సంవత్సరాలు సమయం తీసుకోవడాన్ని గతంలోనే సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఈ విషయాన్ని కూడా కోర్టుకు గుర్తు చేశారు. వాదోపవాదాలు విన్న కోర్టు శిక్ష అమలను 8 వారాల పాటు వాయిదా వేసింది. ఈలోగా నిందితుల తరుపు న్యాయవాదులకు ఈ కేసుకు సంబంధించి మరింత వాదన వినిపిచేందుకు సమయం దొరికినట్లయింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications