'కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఉద్యమాలు చేయక్కరలేదు'
భేటీకి జానారెడ్డిని ఆహ్వానించామని చెప్పారు. ఆయన వస్తానని చెప్పారన్నారు. 1969 నుండి కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉందన్నారు. తెలంగాణపై ఈ ప్రాంత కాంగ్రెసు పార్టీ కార్యాచరణ స్పష్టం చేయాలని కోరినట్టు చెప్పారు. కాగా తెలంగాణపై కేంద్రం నుండి స్పష్టమైన వైఖరి రాకుంటే అందరూ రాజీనామాలకు సిద్ధపడాలన్నారు.
Comments
English summary
Gajjela Kantham said today there is no need of Congress mlas agitation for Telangana.
Story first published: Wednesday, August 31, 2011, 12:58 [IST]