'కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఉద్యమాలు చేయక్కరలేదు'

భేటీకి జానారెడ్డిని ఆహ్వానించామని చెప్పారు. ఆయన వస్తానని చెప్పారన్నారు. 1969 నుండి కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉందన్నారు. తెలంగాణపై ఈ ప్రాంత కాంగ్రెసు పార్టీ కార్యాచరణ స్పష్టం చేయాలని కోరినట్టు చెప్పారు. కాగా తెలంగాణపై కేంద్రం నుండి స్పష్టమైన వైఖరి రాకుంటే అందరూ రాజీనామాలకు సిద్ధపడాలన్నారు.












Click it and Unblock the Notifications