కేసులకు భయపడేది లేదు, ఎదుర్కుంటాను: జగన్

సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని, ప్రజలు మనవైపే ఉన్నారని ఆయన శాసనసభ్యులతో అన్నారు. కాంగ్రెసు మైండ్ గేమ్లో పడొద్దని ఆయన శాసనసభ్యులకు సూచించారు. సెప్టెంబర్ 5వ తేదీన మళ్లీ వైయస్ జగన్ తన వర్గానికి చెందిన శాసనసభ్యులతో సమావేశం కానున్నారు. రాజీనామాలు చేసిన వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు సెప్టెంబర్ 6వ తేదీన శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలని కోరుతారు. అవసరమైతే గవర్నర్ను కూడా కలుస్తారు. ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన తన వర్గం శాసనసభ్యులకు సూచించారు.
కాగా, తమ వైపు మరింత మంది శాసనసభ్యులు వస్తారని జగన్తో సమావేశానంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాజీనామాల సంఖ్య పెరుగుతుందని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 5వ తేదీన జరిగే సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని ఆయన అన్నారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి












Click it and Unblock the Notifications