రాజీనామా చేయని ఎమ్మెల్యేలే టార్గెట్: కోదండరామ్

కార్యాచరణ రూపొందించుకున్నామని చెప్పారు. 13నుండి సకల జనుల సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పారు. 6వ తారీఖున అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక శాసనసభ్యుల రాజీనామాలు డిమాండ్ చేస్తూ భారీగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 8న విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ర్యాలీ, 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభ, 13న సకల జనుల సమ్మె ఉధృతం, 14, 15వ తేదీల్లో సినిమా థియేటర్లు బందు చేసి రహదారులను దిగ్భందిస్తామని చెప్పారు.
17న జాతీయ రహదారుల దిగ్బంధం, 22న రైల్ రోక్, 25న కలెక్టరేట్ల ముట్టడి, ఆ తర్వాత అక్టోబర్లో చలో హైదరాబాద్ ఉంటుందని చెప్పారు. 9, 10, 11 తేదీల్లో గణేష్ నిమజ్జోనోత్సవం ఉండటంతో ఆ రోజుల్లో కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications