ఆధారాలు ఉంటేనే కేసు: జగన్పై ఈడి కేసులో నారాయణ
వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు రాజీనామాలు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారి రాజీనామాలు అవినీతిని సమర్థించే విధంగా ఉన్నాయన్నారు. అవినీతిని కప్పి పుచ్చుకోవడానికే రాజీనామాలు చేశారన్నారు. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ జగన్కు పార్లమెంటులో మద్దతు పలుకుతుందన్నారు. అయితే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం అంటూనే జగన్కు మద్దతు పలకడం శోచనీయం అన్నారు.
Comments
English summary
CPI state secretary Narayana said today that ED booked case against YS Jaganmohan Reddy with complete proofs.
Story first published: Wednesday, August 31, 2011, 15:24 [IST]