రెండు రోజుల్లో కర్నూలులో 11 మంది పిల్లలు మృతి

కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో పిల్లల మృతిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే ప్రతిస్పందించారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దాలని మంత్రులు టిజి వెంకటేష్, శత్రుచర్ల విజయరామరాజు, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలు సరిగా లేవనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications