చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెల్లూరు జైలులోని భర్త చెంతకు నళిని తరలింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nalini
చెన్నై: రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినిని బుధవారంనాడు వెల్లూరు జైలుకు తరలించారు. రాజీవ్ హత్య కేసులో ఉరిశిక్ష పడిన నళిని భర్త మురుగన్ వెల్లూరు జైలులో ఉన్నాడు. అతనితో కొంత కాలం ఉండడానికి నళినిని భారీ భద్రత గల వెల్లూరు జైలుకు తరలించారు. అధికారులు వేధిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఇక్కడి నుంచి నళినిని నిరుడు పుఝాల్ జైలుకు తరలించారు.

రాజీవ్ గాంధీ హత్య కేసులో ఉరిశిక్ష పడిన నలుగురిలో నళిని కూడా ఉంది. నళిని ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. ఆమె భర్త మురుగన్‌తో పాటు శంతన్, పెరారివలన్‌లకు ఉరిశిక్ష విధించారు. సెప్టెంబర్ 9వ తేదీన వారికి ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉండగా, అది వాయిదా పడింది.

English summary
Nalini, the life convict in the Rajiv Gandhi assassination case, was on Wednesday shifted from a jail here to the high security Vellore Prison, where her husband and death row convict in the same case, Murugan, is lodged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X