కెవిపి ఇంటికి వెళ్లి తల్లిని పలకరించిన జగన్

కాగా, ఇటీవల ఢిల్లీలో కెవిపి రామచందర్ రావు వైయస్ జగన్ను పలకరించి యోగక్షేమాలు అడిగిన విషయం తెలిసిందే. ఎలా ఉన్నావు, జగన్ అంటూ కెవిపి రామచందర్ రావు ప్రశ్నించారు. కెవిపి రామచందర్ రావు వైయస్ జగన్తో వెళ్లకండా కాంగ్రెసు పార్టీతోనే ఉంటున్నారు. ఇటీవల విజయవాడలో పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆధ్వర్వంలో ఏర్పాటైన వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పాటు కెవిపి రామచందర్ రావు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications