గాలి కోసం వైయస్సార్ బెదిరించారు: కల్లోల్ బిశ్వాస్

గాలి కోసం వైయస్సార్ చెప్పినట్టుగా తలాడించిన సీనియర్ అధికారులు ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారన్నారు. గాలి గనుల్లో అనేక నిజాలు పూడుకు పోయాయన్నారు. మైనింగ్ అక్రమాలకు బయట పడతాయని సర్వే ఆఫ్ ఇండియా సర్వేను కూడా వైయస్ అడ్డుకున్నారన్నారు. సర్వేను వ్యతిరేకించారన్నారు. దీనిపై తాను కేంద్రానికి సైతం లేఖ రాశానన్నారు. మైనింగ్ ఎగుమతుల్లోనూ గోల్ మాల్ జరిగిందన్నారు. మైనింగ్ పైన అనుమానాలు రావటంతో తాను గ్రౌండ్ లెవల్లో పరిశోధన చేశానన్నారు. ఒఎంసి నుంచి ఆర్ఆర్ గ్లోబల్ లీజుకు తీసుకుందని దీనికి అటవీ శాఖ కూడా అనుమతులిచ్చిందన్నారు.
సన్ ఇన్ ఫ్రాను ఆర్ఆర్ గ్లోబల్ ఆక్రమించుకుందని ఆరోపించారు. కొందరు అధికారులు గాలి పర్మిట్ల కోసం సహకరించారన్నారు. గాలికి సహకరించిన మరికొందరు అధికారులు తనను ఇరికించే ప్రయత్నాలు కూడా చేశారన్నారు. అటవీ శాఖ ఉల్లంఘనల పైన నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. కొన్ని కంపెనీలపై వైయస్ స్వయంగా ఒత్తిడి తెచ్చిన సందర్భాలూ ఉన్నాయన్నారు. సిబిఐ తనను సాక్షిగా పేర్కొందన్నారు. సిబిఐ తనను విచారించిందన్నారు. సిబిఐ దర్యాఫ్తులో అన్నీ బయటపడతాయన్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications