వాస్తవాలతో జగన్కే నష్టం: పయ్యావుల కేశవ్

మొన్న జగన్ బాబాయి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి, ఇవ్వాల విజయ సాయి రెడ్డి తనను అనవసరంగా తప్పుడు ఆరోపణలతో వివాదాల్లోకి లాగుతున్నారని విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి, రాజా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పరిటాల రవి హత్య కేసులో నిందితులు, సాక్ష్యుల మృతి నేపథ్యంలో మాత్రమే తాను విజయ సాయి రెడ్డికి రక్షణ కల్పించాలని కోరినట్లు చెప్పారు. కల్లోల బిశ్వాస్కు కూడా రక్షణ కల్పించాలని పయ్యావుల కోరారు. కాగా తనకు రాజకీయంగా ముప్పు ఉందన్న లేఖ నేపథ్యంలో పోలీసులు విజయ సాయి రెడ్డికి వ్యక్తిగత భద్రత కల్పించింది. కాగా సిబిఐ ఎదుట విజయ సాయి రెడ్డి బుధవారం 12 రోజు కూడా హాజరయ్యారు.












Click it and Unblock the Notifications