టిఆర్ఎస్పై పోటీకి అమరవీరుల ఐక్యవేదిక

రమేష్ను అమరవీరుల ఐక్య వేదిక అభ్యర్థిగా త్వరలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. కాగా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యమ తీవ్రతను గమనించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బాన్సువాడ పోటీ చేసే అంశాన్ని తెలంగాణ నేతలకే అప్పగించారు. ఇక కాంగ్రెసు అధిష్టానం మాత్రం పోటీకి సిద్ధమంటోంది. అయితే తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు మాత్రం పార్టీ తరఫున పోటీకి దించవద్దని అధిష్టానాన్ని కోరుతోంది.
More From
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications