చర్చకు సిద్ధమా?: రాజగోపాల్కు గాలి బాధితుడి సవాల్

తనకు కేటాయించిన 509 హెక్టార్ల మైనింగ్ ప్రాంతాన్ని గాలి జనార్ధన్ రెడ్డి అక్రమంగా తవ్వుకున్నారని ఆరోపించారు. రాజగోపాల్ నన్ను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజగోపాల్ చెబుతున్న వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఆయన గాలికి వత్తాసు పలికారన్నారు. రాజగోపాల్ బావమరిది రాజశేఖర్కు గాలి కంపెనీలలో వాటా కూడా ఉందని ఆరోపించారు. గాలి, ఆయన అనుచరులు తనను బెదిరింపులకు కూడా గురి చేశారన్నారు. తనతో పాటు తపాలా గణేష్ సైతం నష్ట పోయారన్నారు. తపాలా గణేష్లా తాను సైతం గాలిపై పోరాటం చేస్తానన్నారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications